Breaking News

మీ పేరు భూమి ఆకృతుల్లో కనిపిస్తుందా?.. నాసా వినూత్న టూల్ వైరల్!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ముందుండే NASA మరో ఆసక్తికర ప్రయోగంతో ముందుకొచ్చింది. ఎర్త్ డే 2026 సందర్భంగా ‘Your Name in Landsat’ అనే...

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని...

సిక్కిం పర్యటనలో మోదీ స్టైల్.. యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): సిక్కిం రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రత్యేక శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్‌టక్‌లో యువకులతో కలిసి ఫుట్‌బాల్...

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం: ప్రధాని మోదీ ధీమా

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రచారానికి ముగింపు పలికిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన...

ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో విలీనమైన ఏడుగురు రాజ్యసభ సభ్యులు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యారు. ఈ పరిణామం...

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లోని అలకనంద నదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పౌరీ గర్వాల్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం,...

ముందస్తుగా నైరుతి రుతుపవనాల రాకకు సూచనలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు....

బీజేపీలో చేరిన రాఘవ్ చడ్ఢా.. జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన...

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతి.. రాజకీయాల్లో చర్చ

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు వ్యక్తం...

బెంగాల్‌లో విజయం మా దే.. మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం...