Breaking News

నీట్ పేపర్ లీక్‌లో ముగ్గురు ‘మనీషాలు’ అరెస్ట్

మే 27, (నేటి తెలుగు పత్రిక): నీట్ పేపర్ లీక్‌ Case కేసులో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి పేర్లలోనూ ‘మనీషా’ అనే పేరు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది....

కర్ణాటకలో సీఎం మార్పు?.. సిద్దరామయ్య రాజీనామాపై జోరుగా ప్రచారం

మే 27, (నేటి తెలుగు పత్రిక): సిద్దరామయ్య ఎల్లుండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలపై కర్ణాటక రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. సిద్దరామయ్యను...

ఉద్యోగులకు బిహార్ సర్కార్ కొత్త రూల్.. మూడు నెలలకు ఓ టూర్ తప్పనిసరి

మే 27, (నేటి తెలుగు పత్రిక): బిహార్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు...

కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చ.. సిద్దరామయ్యకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలేనా?

మే 27, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన ఓబీసీ నేతగా ఆయనను ముందుకు తీసుకురావాలని...

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నట్లు రాజకీయ...

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

మే 26, (నేటి తెలుగు పత్రిక): మేకెదాటు డ్యామ్ నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించాలని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి...

కర్ణాటకలో సీఎం మార్పుపై ఫుల్ క్లారిటీ.. ఊహాగానాలకు కాంగ్రెస్ చెక్

మే 26, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని తెలిపారు. సిద్దరామయ్య, డీకే...

ఉగ్రవాదానికి తావులేదు.. ఇండో-పసిఫిక్ భద్రతకు క్వాడ్ కట్టుబాటు: జైశంకర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): క్వాడ్ దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు....

45 ఏళ్ల తర్వాత లొంగిపోయిన టాప్ మావోయిస్ట్ నేత

మే 26, (నేటి తెలుగు పత్రిక): జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హనుమకొండ జిల్లా...

ఇంధన ధరల పెంపుపై కేంద్రంపై ఖర్గే ఫైర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు ఇంధన ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...