Breaking News

ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను వెల్లడించింది....

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్...

ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈసీ కీలక ప్రకటనకు సిద్ధం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు...

పైప్‌లైన్ గ్యాస్ వాడేవారికి కేంద్రం షాక్.. LPG సిలిండర్లు సరెండర్ చేయాలి

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...

టెన్షన్ వద్దు.. భారత్‌కు LPG నౌకలు రానున్నాయి: కేంద్రం క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ...

జాతీయ లోక్ అదాలత్ 2026 గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఊరట

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? వాటిని క్లియర్ చేయడానికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ 2026లో ట్రాఫిక్ చలాన్లు సహా...

LPG సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. 3 రోజుల్లో 10 సాహసోపేత చర్యలు

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపట్టింది. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా కేవలం...

ఫలించిన నరేంద్ర మోదీ దౌత్యం.. హార్ముజ్ జలసంధి దాటిన భారత LPG ట్యాంకర్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): భారతదేశానికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్న భారతీయ నౌక ‘శివాలిక్’ హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ...

ఇరాన్ భారీ వ్యూహం.. యునైటెడ్ స్టేట్స్ కు షాక్ ఇవ్వబోతున్న చమురు ప్లాన్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మరో కీలక వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచానికి అత్యంత కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు ట్యాంకర్ల...

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. ఢిల్లీలో కొత్త అధ్యాయం

ఢిల్లీ,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో తొలి పూర్తి స్థాయి ‘రింగ్ మెట్రో’ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు...