Breaking News

Live

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు...

ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో విస్తృతంగా...

కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలే ముగింపు పలికారు: బండి సంజయ్

మే 20, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ,...

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

మే 20, (నేటి తెలుగు పత్రిక): లేపాక్షి షోరూమ్‌లు, హస్తకళా ఉత్పత్తుల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని లేపాక్షి షోరూమ్‌లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.ఇప్పటికే మరమ్మతులు పూర్తైన...

జర్నలిస్టులు, అధికారుల నివాసాలకు 500 ఎకరాల కేటాయింపు

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల నివాసాల కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖ...

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మే 20, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులాల ఆధారిత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ కేసుపై విచారణ...

సొంత పార్టీ నేతలపై అర్వింద్ ఫైర్.. బీజేపీలో కలకలం

మే 20, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సీనియర్ నేతలు ధర్నాలు చేస్తున్నట్లు నటించి, కావాలనే పోలీసులను పిలిపించుకుని...

మైనర్ బాలికతో వివాహం.. కానిస్టేబుల్‌పై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాయని అనిల్ కుమార్ మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు...

Breaking News