Breaking News

Live

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్… కొత్త మెనూ విడుదల

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా...

కృష్ణాజిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్

ముప్పిరిశెట్టి రాణి ఇల్లు ధ్వంసం ఘటనపై న్యాయం చేయాలని వినతి మచిలీపట్నం, 27 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడును రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు...

అయోధ్యలో అద్భుతం… రామ్ లల్లాకు సూర్య తిలకం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి...

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్‌సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...

పెట్రోల్, డీజిల్ సుంకాల కోతపై నిర్మలా సీతారామన్ స్పందన

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెరుగుతున్న ధరల మధ్య దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 చొప్పున...

నిఖిల్ డే బృందంతో భేటీ: రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని...

లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… పుకార్లకు చెక్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర...

శ్రీరాముడి అనుగ్రహం… ఈ రెండు రాశులపై కనకవర్షం!

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున ఏర్పడుతున్న అరుదైన గ్రహాల సంయోగం కారణంగా 12 రాశులపై...

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘కాట్టాన్’ మొండెం లేని తల మిస్టరీ… వీకెండ్‌కు పర్ఫెక్ట్ థ్రిల్లర్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఓటీటీ ప్రేక్షకులకు మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ అనే మిస్టరీ వెబ్ సిరీస్...

Breaking News