విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్… కొత్త మెనూ విడుదల
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా...
