Breaking News

తెలంగాణలో భూముల ధరలు పెరుగనున్నాయి

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడానికి అధ్యయనం ప్రారంభించింది. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతాయి.అదే సమయంలో, రాష్ట్రంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు...

పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై అసంతృప్తి: తీరును మారించకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆగ్రహంగా అభిప్రాయపడ్డారు. తనపై, పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం ప్రధాన కారణమని...

రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు, పండ్లు: ఏపీ ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ యాప్ ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ సేవతో ప్రజలకు సౌకర్యం అందిస్తోంది. “డిజీ రైతు బజార్” యాప్ & వెబ్‌సైట్ ద్వారా స్థానిక రైతుల బజార్లలోని తాజా కూరగాయలు, పండ్లను...

పవన్ కల్యాణ్ వార్నింగ్: లిక్కర్‌ షాపులు MRP మించిన ధరకు అమ్మకాలు చేయవద్దు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ షాపుల్లో ఎం.ఆర్.పి కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మటం పై ఫిర్యాదులు రావడంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.అధిక ధరలకు మద్యం...

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక పరిణామం: LNG–డీజిల్ మిశ్రమ రైళ్లు ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారతీయ రైల్వే పర్యావరణహిత ప్రయాణం దిశగా అడుగు పెడుతోంది. అహ్మదాబాద్ రైల్వే విభాగంలో డీజిల్ వినియోగాన్ని 40% తగ్గించే LNG–డీజిల్ ‘డ్యూయల్ ఫ్యూయల్’ డెమూ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు...

మున్సిపల్ ఎన్నికలు: పోటీకి ‘ఢీ అంటే ఢీ’

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉండాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. రెబల్స్, పార్టీ నేతలు: బీ ఫాం...

🎧 హెడ్‌ఫోన్స్: సైలెంట్ కిల్లర్స్, అధిక వాడకం వల్ల హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యువతలో ఇయర్‌ఫోన్స్ అధిక వాడకం కారణంగా ముందస్తు వినికిడి లోపం, చెవి ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి.ప్రస్తుతం సంగీతం, వీడియోలు, ఆన్‌లైన్‌ క్లాసులు, కాల్స్ కోసం హెడ్‌ఫోన్లు విస్తృతంగా వాడబడుతున్నాయి. కానీ...

ప్రమాదపు అంచున మేజర్ కాలువ

రైతుల ఆందోళన! చివరి భూములకు నీరు అందని పరిస్థితి. కోదాడ/నడిగూడెం, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న. 13 బి కోమరబండ మేజర్ కాలువ , ఈకే పేట,...

ఇంటి ముందు ఈ మొక్కలు నాటితే శుభం..!

లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆరోగ్యం, శాంతి నేటి తెలుగు పత్రిక ప్రతినిధి : ఇంటి ఆవరణలో సరైన మొక్కలను నాటడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు...

భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎంతోకాలంగా అనిశ్చితిలో ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఊహించని మలుపు తీసుకుంది. కీలక డీల్ ఖరారవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగుతోంది. ట్రేడ్ డీల్ ప్రకటన...