Breaking News

ఉద్యమకారులు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? – రేవంత్ ప్రశ్న

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తప్పు చేసినవారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేసిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ...

కేసీఆర్‌కు నోటీసులపై రేవంత్ రెడ్డి ఫైర్‌.. ‘జాతిపిత’ అన్న మాటతో చట్టానికి అతీతులా?

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని కొందరు ‘తెలంగాణ జాతిపిత’కు అవమానంగా చిత్రీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వ్యక్తులకు...

అన్నీ నేనే మాట్లాడాలా..? మీరెందుకు ఉన్నారు?

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన పార్టీలో నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీపై, నాయకత్వంపై...

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్ న్యూస్.. ఏపీలో రోడ్డెక్కనున్న 2,500 కొత్త ఆర్టీసీ బస్సులు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఏర్పడుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 2,500 కొత్త బస్సులను...

నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు.

సూర్యాపేట. ఫిబ్రవరి (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వి.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను, అదనపు కలెక్టర్...

బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద పీట

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని...

చట్టాన్ని గౌరవించాలి – సంయమనం పాటించాలి: టీడీపీ

శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా జేఎస్ఆర్

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు...

చేనేతకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం

బడ్జెట్ సవరణ చేసి రూ.20 వేల కోట్లు కేటాయించాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భిణీ స్త్రీల ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలి.

ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖాధికారిణి డా. ఎం. సుహాసిని వెల్లడి. ఎ. కొండూరు ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవాలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు...