డెహ్రాడూన్ ఆర్మీ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి.. అనకాపల్లిలో విషాదం
మే 10, (నేటి తెలుగు పత్రిక): దేశ సేవలో విధులు నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ జవాన్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అనకాపల్లి జిల్లా వెంకుపాలెం గ్రామానికి చెందిన రాపేటి పూర్ణచంద్రశేఖర్...
