Breaking News

‘వారణాసి’లో దేవతలే దిగబోతున్నారా..? రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఆ టాప్ స్టార్లేనా?

నేటి తెలుగు పత్రిక: భారతీయ సినిమా చరిత్రలోనే సంచలనం సృష్టించబోయే ఒకే ఒక్క సినిమా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది అదే ‘వారణాసి’. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఇండియన్ సినిమాను వరల్డ్ మ్యాప్‌పై నిలబెట్టిన దర్శకధీరుడు...

అమరావతిలో దేశానికే తొలి ఏఐ యూనివర్సిటీ.. ఏపీ యువతకు గ్లోబల్ లెవల్ చదువులు

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటును...

💧 కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరం సహా కీలక సాగునీటి అంశాలపై చర్చ

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి భద్రత, రైతుల భవిష్యత్‌కు కీలకమైన పలు ప్రాజెక్టులపై...

🍅 టమాటా ధరలు పాతాళానికి.. కష్టానికి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు

నేటి తెలుగు పత్రిక: రెండు నెలల పాటు రాత్రింబగళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి వంటలో తప్పనిసరిగా ఉండే టమాటా ధరలు...

💰 ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500 ఆదాయం..! LIC కొత్త డిపాజిట్ స్కీమ్

నేటి తెలుగు పత్రిక: పొదుపుతో పాటు స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎల్‌ఐసీ (LIC) కొత్త పబ్లిక్ డిపాజిట్ పథకాలు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఎల్‌ఐసీ గ్రీన్ డిపాజిట్ పథకంతో పాటు మరో...

ముల్కలపల్లి మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమీష్ నర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో...

⚠️ చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్ల మృతి.. గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం.

నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సదుం మండలంలోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావగా, ఇప్పుడు కార్వేటి నగర్ ప్రాంతంలోనూ...

న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలి…!

విజయవాడ.ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియే షన్ అధ్యక్షులు ఏకే భాషా వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు...

మేరీ మాత ఉత్సవాల లో ప్రజలకు ఆరోగ్యక రమైన వాతావరణన్నీ అందిస్తున్నాం.

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫిబ్రవరి 9, 10, 11వ తేదీ ల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో పాల్గొనే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నామని విజయవాడ...

స్వయం ఉపాధి కి టిఫిన్ బండి అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 9 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీ పురం 40 వ డివిజన్ లో తాడిశెట్టి ఆదిలక్ష్మి, భర్త చనిపోయి కుటుంబ పోషణ ఇబ్బందులు ఎదుర్కొంటోంది....