Breaking News

మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట..

రేవంత్ ప్రభుత్వానికి షాక్: మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట హైదరాబాద్, వెబ్‌డెస్క్:తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మెడికల్ పీజీ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన జీఓ...

ఏడాది పాలనలో వేల కోట్ల అప్పు చేశింది కాంగ్రెస్ ప్రభుత్వం

ఏడాది పాలనలో రూ.1,27,208 కోట్ల అప్పు చేశింది కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్‌రావు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు....

మూడో రోజు– మూడు కీలక బిల్లులు

TG Assembly: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు – మూడు కీలక బిల్లులు, హోరాహోరీ చర్చలు హైదరాబాద్, డిసెంబర్ 17, 2024:తెలంగాణ అసెంబ్లీ శీతాకాల బడ్జెట్ సమావేశాలు మూడో రోజు మంగళవారం ఉదయం 10...

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? తేదీ: డిసెంబర్ 17, 2024 ఆంధ్రప్రదేశ్, వెబ్‌డెస్క్‌:జనసేన కీలక నేత నాగబాబుకు ఏపీ కేబినెట్‌లో స్థానం ఖరారైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌

రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌ – కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, 18న రైల్‌రోకో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు ప్రాంతంలో రైతులు పెద్ద...

జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశం

జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశం బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లుకు ఆమోదం కోసం 361 మంది ఎంపీల మద్దతు అవసరం

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తన సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాధాన్యతతో పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేక గమ్యస్థలంగా నిలుస్తోంది. పర్యటన ప్రియులు తప్పక చూడాల్సిన 20...

కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు గవర్నర్ అనుమతి..

కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు గవర్నర్ అనుమతి.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు...

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు - కేంద్రం స్పష్టత న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా డబ్బులు పంపించడానికి ఛార్జీలు ఉంటాయనే వార్తలను కేంద్రం ఖండించింది. ఈ మేరకు పలు టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం...

సజ్జల భార్గవ్‌కు హైకోర్టులో ఊరట

|| Sajjala Bhargav in the High Court || అమరావతి, డిసెంబర్ 16:వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనపై నమోదైన 13 కేసుల్లో 9...