Breaking News

మహానాడు విజయంతో టీడీపీలో నూతన ఉత్సాహం: నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా నిర్వహించబడటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ...

ఖరీఫ్‌కు శుభవార్త.. ధవళేశ్వరం కాలువలకు నేటి నుంచే నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు ఊరటనిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు మే 31 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. తూర్పుగోదావరి...

రైతుల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత: కిషన్‌రెడ్డి

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం సేకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టివేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని...

ఆర్టీసీ టికెట్ ధరల పెంపు లేదు.. ప్రైవేటీకరణ జరగదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా జరగదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం...

విశాఖ అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు.. కేంద్ర నిధులతో కొత్త ఊపు: ఎంపీ శ్రీభరత్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ నగరంగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. కేంద్ర పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల...

జిల్లాల పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం.. ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు శ్రీకారం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేయడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ నెల తొలి వారంలో పలు జిల్లాల్లో విస్తృత...

ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజ.!

విజయవాడ. మే 30 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని మాజీ కేంద్రమంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ...

వన్యప్రాణుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు చురుకైన భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం పరిరక్షణ...

సునీత పోరాటంలో న్యాయం ఉంది.. వివేకా కేసుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని హత్య చేసిన వారు ఎవరో తెలుసుకునే హక్కు ఆయన...

శ్రీవారికి భారీ కానుక.. విద్యుత్ బస్సు, ట్యాబ్‌ల విరాళం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారి సేవలో మరో భారీ విరాళం చేరింది. ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సు,...