మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక స్పష్టత ఇచ్చింది. దేశంలో ఎలాంటి పెట్రోల్ లేదా డీజిల్ కొరత లేదని వెల్లడించింది.తప్పుడు...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా చర్యలు తీసుకోకూడదని...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో బయటపడిన ఉగ్ర లింకుల కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నగరంలోని వించిపేట...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియాలో వైరల్గా మారిన నటి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె...
మంగళగిరి మార్చి 24 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మన మంగళగిరి మగ్గం చప్పుడులో ఒక లయ ఉంటుంది… మన నేతన్నల వేళ్ల కదలికల్లో ఒక ఆశ ఉంటుంది. కానీ, కుప్పం వీధుల్లో...
కరీంనగర్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.సీతారాంపూర్ లోని నిర్మల భారత్...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి...
అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం కీలక...