Breaking News

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ – ఏమి చర్చించారో ఆసక్తి హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

కులగణనపై ఎవరికైనా అనుమానాలుంటే, తాము వివరణకు సిద్ధం

బీసీ కులగణన శాస్త్రీయంగా జరిగింది – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధితో బీసీ కులగణన (Caste Census) నిర్వహించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్...

కాపు మున్నూరు కాపు ,బలిజ,తూర్పు కాపు ప్రతినిధుల సమావేశం

కాపు మున్నూరు కాపు ,బలిజ,తూర్పు కాపు ప్రతినిధుల సమావేశం—రాష్ట్ర కాపు జే ఏ సి -చందు జనార్ధన్,మంగ బాబు ఢిల్లీ-ఫెబ్రవరి 6– కాపు,మున్నూరు కాపు ,తూర్పు కాపు,బలిజ వర్గాల ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో...

మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌లో మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగనున్న ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి...

సమగ్ర కుటుంబ సర్వేపై సిఐడి విచారణ జరిపించాలి

2014 సమగ్ర కుటుంబ సర్వేపై CB CID విచారణ జరిపించాలి – షబ్బీర్ అలీ హైదరాబాద్: 2014లో BRS ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జరిగిన అక్రమాలపై CB CID విచారణ జరిపించాలని...

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

తెలంగాణ కులగణన సర్వేపై ఆర్. కృష్ణయ్య విమర్శలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన,...

లక్ష డప్పులు-వేయి గొంతులు’కు పూర్తి మద్దతు

లక్ష డప్పులు-వేయి గొంతులు’కు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’ దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే...

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ..ఢిల్లీకీ రేవంత్

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ: సీఎల్పీ భేటీ, ఢిల్లీ పర్యటనపై దృష్టి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ...

డిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల.

డిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల. పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19, ఏబీపీ మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37, ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3, చాణిక్య...

ప్రధాన పోటీ ఆప్ vs బీజేపీ…

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తి.. ఫలితాలు ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, 699 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఫిబ్రవరి 8వ తేదీన...