Breaking News

గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్న మాజీ సీఎం జగన్

|| Former CM Jagan reached Guntur Mirchi yard || – మిర్చి రైతులతో చర్చ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)...

తెలంగాణ భవన్‌కు బయల్దేరిన కేసీఆర్

|| KCR left for Telangana Bhavan ||– పార్టీ భవిష్యత్‌పై కీలక సమీక్ష బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి...

మహాకుంభమేళా లో పుణ్యస్నానాలు ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh) కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 56 కోట్లు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ మేళాలో...

నేను కేసీఆర్ క్యాబినెట్‌లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను

కేసీఆర్ పాలనపై జూపల్లి కృష్ణారావు తీవ్రమైన విమర్శలు హైదరాబాద్: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా కేసీఆర్ (KCR) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం, చైఎల్పీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన...

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం

|| Pawan Kalyan's holy bath at Prayag Raj Maha Kumbh Mela || ప్రయాగ్ రాజ్ (ఉత్తరప్రదేశ్): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా...

ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి బయటకి రాండి జగన్

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ సబ్ జైలులో పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు బయట మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు….

|| Suicides are not the solution to the problem. || మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాలాజీ నేటి యువతరం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆత్మహత్యలు సమస్యలు పరిష్కారం కాదని...

భూ భారతి చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నాం

|| We are drafting the procedures related to the Bhu Bharati Act ||: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: భూ భారతి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని ప్రజాస్వామ్య యుతంగా...

ముస్లిం ఉద్యోగుల లగే హిందూ ఉద్యోగులకు కూడా అదే అనుకూలత ఇవ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు హైదరాబాద్: రంజాన్ పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు వారి పని గంటల కంటే ముందే ఇళ్లకు వెళ్లేలా వెసులుబాటు కల్పించడంపై బీజేపీ...

పెద్దగట్టు లింగమంతుల జాతరలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

సూర్యాపేట || BRS MLC Kavitha who participated in the Lingamantula Fair in Pedgattu || సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర విభజనతోనే సూర్యాపేట జిల్లా ఏర్పడినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు....