పిఠాపురంలో మినీ గోకులాల ప్రారంభోత్సవం పిఠాపురం, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురం లోని కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన...
హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ప్రారంభం హైదరాబాద్, జనవరి 9: సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ...
చెరువులు కబ్జాకు గురవుతున్నాయంటే ఎందుకు పట్టించుకోకుంటున్నారు?: హైడ్రా కమిషనర్ రంగనాథ్ శంషాబాద్ రూరల్, జనవరి 9: శంషాబాద్ మండలంలో చెరువులు మరియు కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు అలా పట్టించుకోకపోవడంపై హైడ్రా కమిషనర్...
సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...
తిరుపతి: తిరుమలలో తొక్కిసలాట – వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ నిలుచున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై...
తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట – పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు...
గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం అమలు దిశగా ముందడుగు హైదరాబాద్: చారిత్రాత్మక తెలంగాణ భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన అనంతరం, వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ...
ఏసీబీ కేసులో చింతించాల్సిన పని లేదు.. - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్కు బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఏసీబీ...