Breaking News

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శలు

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శలు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ (Congress) ఎంపీ మల్లు రవి (Mallu Ravi) గురువారం మీడియా ముందుకు వచ్చి...

జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన

జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన: బిల్లుల చెల్లింపుపై ఆందోళన హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కలవడానికి కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నం...

అమ్మ భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. – పురందేశ్వరి

|| It is our responsibility to protect mother language. - Purandeshwari || రాజానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రెండో ప్రపంచ తెలుగు...

సక్రమంగా విధులను నిర్వర్తించాలి..అధికారులపై బాబు ఫైర్

తిరుపతి తొక్కిసలాట ఘటన: సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం,...

తిరుమల తొక్కిసలాట ఘటన..హోంమంత్రి అనిత పరామర్శ

తిరుమల తొక్కిసలాట ఘటన: హోంమంత్రి అనిత పరామర్శ, బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు...

కేటీఆర్‌పై విరుచుకుపడిన బీర్ల ఐలయ్య

కేటీఆర్‌పై విరుచుకుపడిన బీర్ల ఐలయ్య తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కేటీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. "ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీసి, సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని" ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ...

సినిమా టికెట్ల ధర పెంపు: రసమయి బాలకృష్ణ ఆగ్రహం

సినిమా టికెట్ల ధర పెంపు: రసమయి బాలకృష్ణ, దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి, అదనపు షోల‌కు అనుమతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతినిచ్చిన విషయంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే...

తిరుమల స్విమ్స్ కు జగన్..బాధితులను పరామర్శ

మాజీ సీఎం జగన్ తిరుమలకి బయలుదేరి, స్విమ్స్ ఆస్పత్రి పరామర్శ: అధికారులు, ప్రజల మధ్య ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైకీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు...

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి: పటిష్ట బందోబస్తు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి...

విద్యాశాఖ సెక్రెటరీగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా

విద్యాశాఖ సెక్రెటరీగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా నియమితు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమించింది. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యోగితా రాణా ప్రస్తుతం...