Breaking News

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంపై ఎలాంటి విమర్శలు సమంజసం కాదని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ పార్టీగా ఉండటంతో,...

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం ఘనంగా.. వీరంకి గురుమూర్తికి అవార్డు

హైదరాబాద్, మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా...

రంజాన్ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఐక్యతకు పిలుపు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ...

పామర్రు లో ఘనంగా కాన్షీరామ్ జయంతి వేడుకలు

పామర్రు, మార్చి 15(నేటి తెలుగు పత్రిక ): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ 92వ జయంతిని పామర్రులో అడ్వకేట్ పులి శ్రీనివాసరావు కార్యాలయం నందు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా...

నగరంలో నూతనంగా కోచింగ్ సెంటర్ ప్రారంభం…..!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ విద్యార్థులకు విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ ( చిన్ని) అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని...

శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి రాయల్ వారసుడు శ్రీ జి శ్రీకాంత్ కి చిరంజీవి అభినందనలు

నేటి తెలుగు పత్రిక,Mar 10: వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అవార్డు గ్రహీత, సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీకాంత్ గారు సమాజంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజా భాగస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న...

మహిళా హక్కుల కోసం పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు గుజ్జుల ఈశ్వరయ్య. మహిళా దినోత్సవం కేవలం ఉత్సవాల రోజు కాదని, మహిళల సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనం...

ఏం.ఆర్.ఓ ఆఫీసు ముందు బి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేసి కాంగ్రెస్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు...

పామర్రు లో ఆపరేషన్‌ ‘వజ్ర ప్రహార్‌’

పామర్రు మార్చి 07( నేటి తెలుగు పత్రిక ): మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ప్రభుత్వం తీసుకున్న లక్ష్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.శనివారం తెల్లవారుజామున నియోజకవర్గం కేంద్రం మైన పామర్రు పట్నం లోని నాగులేరు...

దేవాదాయ శాఖ కు ఐఏఎస్ కమిషనర్ ను నియమించాలి: వేల్పూరి శ్రీనివాసరావు

విజయవాడ,Mar07,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలతో, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్న దేవాదాయ శాఖకు నిబద్ధతతో వ్యవహరించే ఐఏఎస్ ర్యాంకు గల కమిషనర్ వెంటనే నియమించాలని కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పూరి...