Breaking News

బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి.బసంతాపూరం గ్రామానికి చెందిన...

ట్విస్ట్‌లతో టెన్షన్ పీక్స్..! ఓటీటీలో మస్ట్ వాచ్ 5 మలయాళ థ్రిల్లర్‌లు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 1. కిష్కింధ కాండం: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమాస్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ థ్రిల్లర్. ప్రతి సీన్‌లో సస్పెన్స్ కొనసాగుతుంది. సైకలాజికల్ టెన్షన్‌ను...

రాజమండ్రి రోడ్డు ప్రమాదం: జబర్దస్త్ నటుడు బాబీ దుర్మరణం

యువ కళాకారుడి మృతి.. సినీ వర్గాల్లో విషాదం నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు లక్ష్మీ నారాయణ (28)...

దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యండి: సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య

కోదాడ, ఫిబ్రవరి 02 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు....

తెలంగాణలో భూముల ధరలు పెరుగనున్నాయి

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడానికి అధ్యయనం ప్రారంభించింది. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతాయి.అదే సమయంలో, రాష్ట్రంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు...

పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై అసంతృప్తి: తీరును మారించకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆగ్రహంగా అభిప్రాయపడ్డారు. తనపై, పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం ప్రధాన కారణమని...

రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు, పండ్లు: ఏపీ ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ యాప్ ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ సేవతో ప్రజలకు సౌకర్యం అందిస్తోంది. “డిజీ రైతు బజార్” యాప్ & వెబ్‌సైట్ ద్వారా స్థానిక రైతుల బజార్లలోని తాజా కూరగాయలు, పండ్లను...

పవన్ కల్యాణ్ వార్నింగ్: లిక్కర్‌ షాపులు MRP మించిన ధరకు అమ్మకాలు చేయవద్దు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ షాపుల్లో ఎం.ఆర్.పి కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మటం పై ఫిర్యాదులు రావడంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.అధిక ధరలకు మద్యం...

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక పరిణామం: LNG–డీజిల్ మిశ్రమ రైళ్లు ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారతీయ రైల్వే పర్యావరణహిత ప్రయాణం దిశగా అడుగు పెడుతోంది. అహ్మదాబాద్ రైల్వే విభాగంలో డీజిల్ వినియోగాన్ని 40% తగ్గించే LNG–డీజిల్ ‘డ్యూయల్ ఫ్యూయల్’ డెమూ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు...

మున్సిపల్ ఎన్నికలు: పోటీకి ‘ఢీ అంటే ఢీ’

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉండాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. రెబల్స్, పార్టీ నేతలు: బీ ఫాం...