Breaking News

🎧 హెడ్‌ఫోన్స్: సైలెంట్ కిల్లర్స్, అధిక వాడకం వల్ల హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యువతలో ఇయర్‌ఫోన్స్ అధిక వాడకం కారణంగా ముందస్తు వినికిడి లోపం, చెవి ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి.ప్రస్తుతం సంగీతం, వీడియోలు, ఆన్‌లైన్‌ క్లాసులు, కాల్స్ కోసం హెడ్‌ఫోన్లు విస్తృతంగా వాడబడుతున్నాయి. కానీ...

ప్రమాదపు అంచున మేజర్ కాలువ

రైతుల ఆందోళన! చివరి భూములకు నీరు అందని పరిస్థితి. కోదాడ/నడిగూడెం, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న. 13 బి కోమరబండ మేజర్ కాలువ , ఈకే పేట,...

ఇంటి ముందు ఈ మొక్కలు నాటితే శుభం..!

లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆరోగ్యం, శాంతి నేటి తెలుగు పత్రిక ప్రతినిధి : ఇంటి ఆవరణలో సరైన మొక్కలను నాటడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు...

భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎంతోకాలంగా అనిశ్చితిలో ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఊహించని మలుపు తీసుకుంది. కీలక డీల్ ఖరారవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగుతోంది. ట్రేడ్ డీల్ ప్రకటన...

ఉద్యమకారులు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? – రేవంత్ ప్రశ్న

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తప్పు చేసినవారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేసిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ...

కేసీఆర్‌కు నోటీసులపై రేవంత్ రెడ్డి ఫైర్‌.. ‘జాతిపిత’ అన్న మాటతో చట్టానికి అతీతులా?

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని కొందరు ‘తెలంగాణ జాతిపిత’కు అవమానంగా చిత్రీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వ్యక్తులకు...

అన్నీ నేనే మాట్లాడాలా..? మీరెందుకు ఉన్నారు?

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన పార్టీలో నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీపై, నాయకత్వంపై...

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్ న్యూస్.. ఏపీలో రోడ్డెక్కనున్న 2,500 కొత్త ఆర్టీసీ బస్సులు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఏర్పడుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 2,500 కొత్త బస్సులను...

నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు.

సూర్యాపేట. ఫిబ్రవరి (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వి.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను, అదనపు కలెక్టర్...

బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద పీట

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని...