Breaking News

కాంగ్రెస్ సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి: ఏం డి బాబా

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్...

వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి.. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచన

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలను...

ప్రజా గొంతుక సిపిఎం ను గెలిపించండి

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పరిషత్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీని కోదాడ మున్సిపాలిటీలో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు విజ్ఞప్తి చేశారు.సోమవారం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు నిమ్మల మాధవ రెడ్డి గారి తల్లి...

బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు పై సూచనలు చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు...

రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం.. బీజేపీ అభ్యంతరాలతో ఆగిన ప్రసంగం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: చైనాతో సరిహద్దు వివాదంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా డోక్లాం...

శాప్ విసి & ఎండి భరణి ని అభినందించి సత్కరిం చిన శాప్ చైర్మన్

విజయవాడ ఫిబ్రవరి 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనవరి 20వ తేదీన ఉదయం 10.00 గంటలకు శాప్ వైస్ చైర్మన్ & మేనే జింగ్ డైరెక్టర్ ఎస్. భరణి, I.F.S., దక్షిణ...

సమష్టి కృషితో వాతావరణం కాలుష్యాన్ని నివారిద్దాం: టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): సమిష్టి కృషితో వాతావరణ కాలుష్యాన్ని నివారిద్దామని టిడిపి మండల కన్వీనర్ రామ మునిరెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి...

పల్లెటూరిలో మెరిసిన ఆణిముత్యంగ్రూప్-1 లో రాకేష్ రెడ్డి ప్రతిభ- డి ఎస్ పి గా ఎంపిక

పులివెందుల ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి డి.ఎస్.పి గా నియమితులయ్యారు. చదువులు పట్టణాలకే పరిమితం కాదని ఆయన...

విస్తృత ప్రచారంలో పాల్గొన్న ఆలేరు 7వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బీజన బాలమణి భాస్కర్

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో 7వ వార్డు సిల్క్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బీజన బాలమణి భాస్కర్ గారు...