Breaking News

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు...

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు...

పూడి శ్రీహరికి బెయిల్.. కుప్పం కోర్టు తీర్పుతో ఊరట

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర సోషల్ మీడియా పోస్టుల...

బెంగళూరులో విషాదం.. గోడ కూలి 7 మంది మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని కనీసం 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ధార్ జిల్లా పరిధిలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు....

వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం ఆరోపణలు.. కేసు నమోదు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం ఆరోపిస్తూ...

హైదరాబాద్‌లో సంచలనం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన...

తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి తరచూ కుటుంబంపై హింసకు దిగుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన...

మీర్‌పేటలో దారుణ హత్య… అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...

విజయనగరంలో ఘోర ప్రమాదం.. నాలుగు ప్రాణాలు బలి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన...