Breaking News

డిజిటల్ చెల్లింపులతో జాగ్రత్త.. వ్యాపారులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

మే 27, (నేటి తెలుగు పత్రిక): వీసీ సజ్జనార్ బక్రీద్ పండుగ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జీ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా నకిలీ...

నీట్ పేపర్ లీక్‌లో ముగ్గురు ‘మనీషాలు’ అరెస్ట్

మే 27, (నేటి తెలుగు పత్రిక): నీట్ పేపర్ లీక్‌ Case కేసులో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి పేర్లలోనూ ‘మనీషా’ అనే పేరు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది....

చిరంజీవిపై ఫేక్ వీడియోలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు

మే 27, (నేటి తెలుగు పత్రిక): చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా...

నిజామాబాద్ హైవేపై భయానక ప్రమాదం.. 12 వాహనాలు ఢీకొని పలువురికి గాయాలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం చంద్రయాన్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపై నిలిపివేయగా, వెనుక...

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. సిట్ ఎదుట అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మ విచారణ

మే 26, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ నేతను విచారిస్తున్న సిట్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీరాంరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు...

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ...

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

మే 24, (నేటి తెలుగు పత్రిక): మేడ్చల్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి...

విజయవాడ సమీపంలో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు...

అడుగున్నర భూమి వివాదం.. ఇద్దరి దారుణ హత్య

మే 24, (నేటి తెలుగు పత్రిక): బీహార్ రాష్ట్రంలో చిన్నపాటి భూమి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. కేవలం అడుగున్నర స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారి...