Breaking News

హెడ్‌లైన్: మీర్జాపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం – 11 మంది సజీవదహనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును...

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: సీఎస్ సాయి ప్రసాద్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్...

పహల్గామ్ దాడి మర్చిపోలేని విషాదం: ప్రధాని మోదీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా అమాయకంగా ప్రాణాలు...

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ...

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...

హైదరాబాద్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదం.. బాలుడు మృతి

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం విషాదానికి దారితీసింది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీలో మిథున్(14) అనే బాలుడు బిల్డింగ్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ...

టీ20 వరల్డ్‌కప్‌లో కలకలం.. క్రికెట్‌లో గ్యాంగ్ బెదిరింపుల ఆరోపణలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న...

కడప దస్తగిరి హత్య కేసు మలుపు.. భూవివాదాలే కారణమా?

కడప, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక భారీ స్థాయి భూవివాదాలు ఉన్నాయని పోలీసులు...

హైదరాబాద్‌లో పొగాకు ఉత్పత్తులపై భారీ దాడులు.. రూ.1.10 కోట్ల సీజ్

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’లో భాగంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో 567 కేసులు...

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారెపల్లి చంటి అనే నిందితుడు ఇన్‌స్టాగ్రామ్...