మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల...
మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో మరో విదేశీ ఉద్యోగాల మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులు పరారయ్యారు. ఈ...
మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం...
మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...
మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి...
మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్కు వెళ్లిన బండి సాయి భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక...
మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్ను చేర్చారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో భగీరథ్పై బీఎన్ఎస్ 64(2)(ఎం) సెక్షన్ నమోదు చేశారు....
మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్న మహిళ.. ఫొటోలు, వీడియోలు, ఓయో గది బిల్లులను చూపిస్తూ...
మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినట్లు ఆరోపణలపై 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన...