Breaking News

Live

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు...

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

మే 21, (నేటి తెలుగు పత్రిక): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమ దృక్పథాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్లూ కాలర్...

కులగణనపై సుప్రీంకోర్టు మద్దతు.. తెలంగాణ నిర్ణయానికి సీఎం రేవంత్ హర్షం

మే 21, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణన నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు...

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్‌లో భారీ చేరికలు.. ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

మే 21, (నేటి తెలుగు పత్రిక): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పలు కీలక అంశాలపై...

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. నిన్న తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులకంటే వెన్నుపోటు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని...

“హత్యా రాజకీయాలు ఎవరివి?”.. టీడీపీపై జగన్ తీవ్ర విమర్శలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ నేతలు తరచూ చేస్తున్న “గొడ్డలి పార్టీ” వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ కుటుంబంపై జరుగుతున్న విమర్శలకు కౌంటర్...

‘మావిగన్’ పేరు వినగానే చంద్రబాబుకు టెన్షన్: జగన్ వ్యాఖ్యలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశం ప్రస్తావనకు వస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంటుందని ఎద్దేవా...

“లవ్ యూ కళ్యాణ్”.. తమ్ముడికి చిరంజీవి ఎమోషనల్ థ్యాంక్స్

మే 21, (నేటి తెలుగు పత్రిక): తన 158వ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ...

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు...

Breaking News