Breaking News

Live

పెన్షన్ల అంశంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మే 22, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్‌ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల...

అభినయ్ దర్శన్ వ్యవహారంపై విచారణ.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు...

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఎస్‌సీ క్యాలెండర్ విడుదల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ సమావేశాలను...

గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి బ్యాంకుల చురుకైన సహకారం అవసరం: మంత్రి తుమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ఆయన...

జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు.. “వక్రీకరణ రాజకీయాలు చేస్తున్నారు”

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వక్రీకరణలే అని...

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు....

హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా.. విశాఖలో సహాయ కేంద్రం ప్రారంభం: హోం మంత్రి అనిత

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోం మంత్రి వంగలపూడి...

రైలులో ప్రయాణం.. సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి మంత్రి నిమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ‘నో వెహికల్ డే’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రజారవాణాను వినియోగించారు. పాలకొల్లులో నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో విజయవాడకు చేరుకున్న ఆయన,...

భానుడి భగభగలు.. తెలంగాణలో వడదెబ్బతో 22 మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి...

జగన్‌పై మంత్రి గొట్టిపాటి తీవ్ర విమర్శలు.. “తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం”

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏ...

Breaking News