Breaking News

Live

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి ఆహ్వాన శుభపత్రిక అందజేత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ...

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

జీహెచ్‌ఎంసీ ఇక మూడు కార్పొరేషన్లు – పూర్తి వివరాలు ఇవే నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు భాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు...

ట్రాఫిక్ చలాన్లు పడితే డబ్బులు అకౌంట్ నుంచే కట్ అవుతాయా..?

వైరల్ వార్తలపై ట్రాన్స్‌పోర్ట్ శాఖ క్లారిటీ. నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు పడితే బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా...

దేశ యువత భవిష్యత్తు కోసం టీడీపీ కీలక అడుగు

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు..? చట్టంగా మారేనా..? నేటి తెలుగు పత్రిక: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా ఒకవైపు లాభాలు అందిస్తే… మరోవైపు చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది....

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రేవంత్ సర్కార్ కొత్త హెల్త్ స్కీమ్ రూపకల్పనలో బిజీ..! నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో...

రంగంలోకి సీపీ.. పోలింగ్ కేంద్రాల తనిఖీ

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీ గౌష్ ఆలం బుధవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నగరంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేస్తూ భద్రతా ఏర్పాట్లను...

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది…!

విజయవాడ. ఫిబ్రవరి 10 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంతోనే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం...

ఓటు హక్కు వినియోగించుకున్న “అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: ఓటు చాలా విలువైనదని మరియు సమాజాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా...

శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ సేవలు భేష్

మంగళగిరి ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఉండవల్లిలోని రాష్ట్ర ఐటి, విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో మంగళవారం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మంత్రి లోకేష్...

RTC లో వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతిపై ప్రతిపాదన

విజయవాడ. ఫిబ్రవరి 10, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాల యంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర...

Breaking News