Breaking News

Live

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ పేరుతో...

అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” విజయవంతం

కరీంనగర్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ యూజీ విద్యార్థులచే వైద్య విద్యార్థుల కోసం నిర్వహించిన అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” ఘనంగా విజయవంతమైంది. రెండు రోజుల పాటు...

పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పెన్ పహాడ్ మండల కేంద్రం లో ధనియాకుల గురువయ్య స్మారక భవన నిర్మాణ శంకుస్థాపన. సూర్యాపేట/పెన్ పహాడ్ : మార్చ్29 (నేటి తెలుగు పత్రిక): పార్టీ...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 29 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి...

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో అసెంబ్లీ నిర్వహణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్రమ...

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కవిత పోరాటం.. 2 రోజుల్లో పరిష్కారం డిమాండ్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి రాజకీయ వేడిని రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు మద్దతు తెలుపుతూ కీలక...

భక్తితోనే మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ ,మార్చి 29(నేటి తెలుగు పత్రిక): భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి...

చిన్నారులను దీవించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కోదాడ /జగ్గయ్యపేట :మార్చి 29(నేటి తెలుగు పత్రిక): జగ్గయ్య పేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ నరసింహనాయుడు-పవిత్ర పిల్లల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గోని చిన్నారులను...

తెలంగాణలో ‘తొలి ముద్ద’ పథకం ప్రారంభం.. పిల్లలకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ...

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికేలా సినీ నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన పార్టీ TVK తరఫున ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో...

Breaking News