Breaking News

Live

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ వార్డుల పరిశీలన

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8,12 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో...

వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు.

నడిగూడెం ,మార్చి 7(నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,తెల్లబెల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల పొంగు సరోజిని,...

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్‌లో రూ.లక్ష జమ!

మార్చి 7,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మూడు కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ...

పొలం పల్లి కోటయ్య మృతి.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మార్చ్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పోలంపల్లి రామకోటయ్య మృతిచెందడంతో శనివారం వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ...

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రకటింపు.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

హైదరాబాద్,Mar 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025 విజేతల తుది జాబితా విడుదలైంది. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

Mar 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర, వారి సాధికారతపై...

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

Mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నిందితులకు సంబంధించిన భారీ...

చంద్రబాబు నిర్ణయం ప్రశంసనీయం: మంచు మనోజ్ ట్వీట్ వైరల్

Mar 07,నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చర్యలపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియా...

“శంకుస్థాపన చేసింది నేనే… నీళ్లు ఇచ్చేదీ నేనే”: చంద్రబాబు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు. 1996 మార్చి 5న తాను ముఖ్యమంత్రిగా...

Breaking News