బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

10th Class Exam Fee Deadline Extension

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: విద్యార్థులకు ఏపీ బోర్డ్ సువార్త

అమరావతి, డిసెంబర్ 25:
మార్చి-2025లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా బోర్డ్. వివిధ కారణాల వల్ల ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం తత్కాల విధానం కింద గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తత్కాల విధానం కింద విద్యార్థులు రూ.1000 అపరాధ రుసుముతో డిసెంబర్ 27 నుండి జనవరి 10 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్షల సమయంపై మరిన్ని వివరాలను సంబంధిత స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు తెలియజేస్తాయని బోర్డ్ ప్రకటించింది.