Breaking News

Huge donations from devotees to Tirumala Shri

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు

తిరుమల, డిసెంబర్ 25:
తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుండి భారీ విరాళాలు వస్తూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లోనే ఇద్దరు భక్తులు కలిపి రూ.2 కోట్లకు పైగా విరాళాలను టీటీడీకి అందించారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

తాజాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పీ.ఎం.ఎస్. ప్రసాద్ తిరుమల శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందజేశారు. బుధవారం ఈ విరాళాన్ని టీటీడీ అధికారులకు పీఎంఎస్ ప్రసాద్ స్వయంగా అందజేశారు.

ఈ విరాళాలు తిరుమలలో భక్తుల సేవలకు, అన్నప్రసాదం ఏర్పాట్లకు ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *