మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం,...
మే 08, (నేటి తెలుగు పత్రిక): ఉన్నత విద్య కోసం దేశ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు...
మే 08, (నేటి తెలుగు పత్రిక): మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆస్తులకు నష్టం...
మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో...
మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న...
మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు పేర్కొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మోదీ...
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి. ముషీరాబాద్, మే 08,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారని బిసి కుల సంఘాల జేఏసీ...
మే 08, (నేటి తెలుగు పత్రిక): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు...
మే 08, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో...
మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి...