Breaking News

జల్ జీవన్ మిషన్‌కు ఎంవోయూ.. 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు!

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ద్వారా ప్రాజెక్టు అమలు,...

ఇందిరమ్మ జీవ బీమాపై క్లారిటీ.. అర్హుల ఎంపికకు కొత్త నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై స్పష్టత పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ నుంచి అమల్లోకి...

రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్!

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రాజధాని ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ అగ్ని ప్రమాదాలపై లోతైన విచారణ...

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు.. ప్రభుత్వ నిర్ణయం

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న EV పాలసీ కింద ఉద్యోగులు, సాధారణ ప్రజలకు...

రైలు ప్రయాణికులకు అలర్ట్.. మారిన టికెట్ రద్దు నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైలు ప్రయాణికులకు ముఖ్య సమాచారం. భారతీయ రైల్వేలు టికెట్ రద్దు నిబంధనలను సవరించింది. రైలు బయలుదేరే సమయానికి ముందు ఎంత సమయంలో టికెట్ రద్దు చేస్తారనే దాని...

సూర్యాపేట జిల్లాలో చిత్ర షూటింగ్స్

సూర్యాపేట, మార్చి 24, (నేటి తెలుగు పత్రిక): గుడుగుంట్ల మహేష్ హీరోగా సార్ జాంబి సినిమా, N.N.రాజు దర్శకత్వంలో నిర్మాతగా MNR ,NNR నిర్మించిన ఈ సినిమా మన మునగాల దగ్గర్లో ఉన్న ,...

మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల సమస్యలపై హామీ

మంగళగిరి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజల...

2027 వరల్డ్ కప్‌పై ఫోకస్.. ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్! షమీకి షాక్?

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ హంగామా నడుస్తున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా...

“భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా పెత్తనం ఎందుకు?” – ఒవైసీ ప్రశ్నలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న What India Thinks Today 2026 సదస్సులో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర...

ఓవర్సీస్ విద్యా నిధులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఓవర్సీస్ విద్యా నిధి పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం కాలంలో దళిత, గిరిజన, వెనుకబడిన...