Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కఠిన ధృవీకరణ.. తెలంగాణలో కొత్త నిబంధనలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల వివరాల ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది....

ప్రజల అభీష్టమే సీఎం పదవికి ప్రమాణం: ఖుష్బూ

మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటే వారినే ఆ...

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జూపల్లి కృష్ణారావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

అర్జీల పరిష్కారంలో ప్రత్యేక గుర్తింపు రావాలి: చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): అర్జీలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను కార్లలోనే పడేస్తున్నారనే...

వందేమాతరం వివాదంపై ఓవైసీ వ్యాఖ్యలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): ‘వందేమాతరం’ గీతానికి జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన చట్టబద్ధ రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం...

వట్టిచెరుకూరులో తేజు ఫిలిమ్స్ సినిమా షూటింగ్ పూర్తి

మే 08, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్ర రెండో షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. నిర్మాత సంతోష్ రావు బల్గూరి ఆధ్వర్యంలో...

ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు కొత్త రికార్డు

అమరావతి, మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి సుమారు 5 గంటలు పట్టగా, ప్రస్తుతం...

పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పర్యటన

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు...

ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించం: ఆర్టీసీ సిబ్బందికి బోడె ప్రసాద్ హెచ్చరిక

మే 08, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ...

తెలంగాణ బీడీ కార్మికులకు వేతనాల పెంపు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికుల వేతనాలను...