Breaking News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమవాయువ్య దిశగా కదులుతుండగా, వాతావరణ శాఖ తెలిపిన మేరకు, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 11...

బెల్లం తినడం వల్ల ఉపయోగాలు..

బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రింది విధంగా వాటిని వివరించవచ్చు: గ్యాస్ ఉబ్బరం తగ్గించడం: బెల్లం తినడం గ్యాస్ మరియు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత తీపి...

కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం.

నేడు మాజీ సీఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై...

ఆంబులెన్స్ దొంగని ఛేజింగ్ చేసి పట్టుకున్నరు..

ఆంబులెన్స్ దొంగను పట్టుకున్న పోలీసులు సినీ ఫక్కీలో పోలీసులు దోషిని ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ చోరీ చేసి పారిపోతున్న ఓ దొంగను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక...

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ గారు. చెక్కి పై ఎక్స్పైరీ చూస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను...

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ధరలను పెంచనుంది.

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచనుంది. ఈమేరకు కంపెనీ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌ వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ పెంపు కారు మోడల్‌,...

నటుడికి వీఐపీ దర్శనం పై హైకోర్టు ఆగ్రహం

శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం Dec 07, 2024, శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహంశబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి...

మ్యాప్స్‌ను నమ్మి గోవాకు.. అడవిలో ల్యాండింగ్

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం Dec 07, 2024, గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబంగూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం...

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన Dec 07, 2024, పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటనపీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని...