Breaking News

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు, ఎ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎంత ప్రయత్నించినా మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.“తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ...

రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల సీట్లకు ఎంపిక.

నడిగూడెం, మార్చి 25 నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో ఎంపిపిఎస్ రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గీతిక, మణి ప్రియ, అనూష, జస్వంత్ లు...

శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలి -చందు జనార్దన్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్,అంతర్జాతీయ స్టార్ హీరో రాంచరణ్ ‘గారు పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చందు జనార్దన్...

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్...

పెట్రోల్ కొరతపై పుకార్లు నమ్మొద్దు.. సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వి.సి. సజ్జనార్ ప్రజలకు...

పెట్రోల్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో RTC టికెట్లపై భారీ డిస్కౌంట్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం నెలకొన్న ఇంధన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో...

పెన్షనర్ల హక్కులకై పోరాటo

నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్ల హక్కులకు తీవ్రమైన విఘాతం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ భారత ప్రధానమంత్రి కి నడిగూడెం...

టీడీపీ నేత ఇంటి పెళ్లి.. లోకేష్, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్‌కు కవిత.. కీలక ప్రెస్ మీట్‌కు సిద్ధం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం (27వ తేదీ) ఉదయం 8 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక...