Breaking News

టెక్నాలజీ ఆవిష్కరణలకు సంపూర్ణ మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

మే 11, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రజా...

ఓబీసీ గణన జరిగేదాకా పోరాటం కొనసాగుతుంది: వీహెచ్

మే 11, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో ఓబీసీ గణన చేపట్టే వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. బీసీల జనగణన డిమాండ్‌తో హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట్‌లో ఆయన...

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. చార్‌ధామ్ యాత్రికులకు అలర్ట్

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా...

హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుటుంబంతో ఆప్యాయ భేటీ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పరామర్శించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న...

హత్య చేసిన వారికి ఆస్తి హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మే 11, (నేటి తెలుగు పత్రిక): వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మృతుడి ఆస్తిపై హక్కు ఉండదని స్పష్టం చేసింది. మృతుడు తన వీలునామాలో...

తెలంగాణలో మళ్లీ పెరుగనున్న ఎండల తీవ్రత.. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మేఘావృత...

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్‌రెడ్డి

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ...

ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు, పెట్టుబడులపై...

డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్

మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన...

ఏపీలో కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టాలు వేగంగా పడిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు...