Breaking News

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త.. నెలకు రూ.6 వేల పెన్షన్ అవకాశం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మార్చి 25 నుంచి తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా...

కాపు సీనియర్ నేత రాఘవరావు బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మిరియాల రాఘవ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, తెలుగు రాష్ట్రాల కాపు సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన...

మియాపూర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. కత్తితో బెదిరించి దోపిడి

హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మియాపూర్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళపై దాడికి పాల్పడ్డాడు.మహిళను కత్తితో...

రామ్ చరణ్ గాయంపై స్పందించిన పవన్ కళ్యాణ్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రీకరణలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్లో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు...

ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.. కొత్త కేటాయింపులు త్వరలో

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి...

పీపీఏ అయిన వెంటనే విద్యుత్తు ప్లాంట్ల రెండో దశ పనులు

ఎన్టీపీసీ రామగుండం ED చందన్ కుమార్ సమంత కరీంనగర్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశ పనులు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగిన వెంటనే ప్రారంభిస్తామని రామగుండం...

ప్రభుత్వ బడి” ముందస్తు బడిబాట కార్యక్రమం” ప్రారంభం

ఎన్రోల్మెంట్ పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమం ప్రారంభం. ఎండి సలీం షరీఫ్ మండల విద్యాధికారి కోదాడ. మార్చి25. నేటి తెలుగు పత్రిక: కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో...

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె పెళ్లిలో సీఎం రేవంత్ ఆశీర్వాదం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ...

యువతకు ఉపాధి దిశగా అడుగు.. కుప్పం జాబ్ మేళాలో భువనేశ్వరి పాల్గొనడం

కుప్పం, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నారా భువనేశ్వరి కుప్పంలోని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో...

బిఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని 2 వ వార్డు కు చెందిన సీనియర్ నాయకుడు మోతే నరసింహ నాయకత్వంలో సుమారుగా వంద...