Breaking News

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ,...

పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో చంద్రబాబు పరుగులు.. కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక భేటీ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన Pపోలవరం...

“ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది”.. త్రిష పోస్ట్‌తో మళ్లీ చర్చల్లో విజయ్-త్రిష

మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం త్రిష చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన...

మహిళల భద్రతపై రాజీ లేదు: రష్మీ గౌతమ్ స్పష్టం

మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్!

భారతదేశంలోనే మోడల్ టౌన్ షిప్ గా నిర్మాణం చేపడతాం ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్ ఏర్పాటుకు చర్యలు ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలకు సులభతర వాణిజ్యంపై దృష్టి ఆర్ టీజీఎస్ లో సింగపూర్...

సింగపూర్ – ఏపీ నడుమ పోర్టు వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించండి!

మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్ ఫాం ద్వారా సహకరించండి ఏపీ–సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్‌ ఏర్పాటు చేయండి ప్రస్తుతం మేం ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తున్నాం. కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో...

పార్టీ పనుల్లోకి మళ్లీ పవన్ కల్యాణ్.. జనసేనలో కీలక సమావేశాలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్న...

కుట్ర రాజకీయాలతో నన్ను అడ్డుకోలేరు : బండి సంజయ్

మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే...

బండి భగీరథ్ కేసుపై సీఎం ఆగ్రహం.. ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన...

గౌడ కార్పొరేషన్ చైర్మన్, ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు..!

విజయవాడ. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పామర్రు అసెంబ్లీ నియో జకవర్గం తోట్లవల్లూరులో కెడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఏపీ గౌడ కార్పొ రేషన్...