Breaking News

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. 1500 మందితో కలిసి రాజీనామా

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా...

AIతో ప్రేమ.. నిజ జీవితానికి ప్రమాదమా? యువతలో కొత్త ట్రెండ్‌పై ఆందోళన

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, మనుషుల మధ్య సంబంధాల స్వభావం కూడా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో, తోడు కోసం యువత...

జనసేనలో కలకలం.. బొలిశెట్టితో సంబంధం లేదని పార్టీ స్పష్టం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బొలిశెట్టి సత్యనారాయణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పార్టీకి ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించింది.బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి ఎలాంటి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ట్విస్ట్.. హైకోర్టు నోటీసులు జారీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ...

LPG బుకింగ్ గడువు పెంపు వార్తలు ఫేక్.. కేంద్రం క్లారిటీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటనలో...

కోట్ల లావాదేవీల కేసు.. ఫినో బ్యాంక్ MDకు షాక్ ఇచ్చిన హైకోర్టు

హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి నంద్ కిశోర్...

డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని 2 వ వార్డు కు చెందిన సీనియర్ నాయకుడు మోతే నరసింహ నాయకత్వంలో సుమారుగా వంద...

మంగళగిరిలో రామాలయ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్

మంగళగిరి, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి పట్టణంలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.పండితులు...

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై గిరిజనుల ఆవేదన.. భూములు కోల్పోతున్న 800 కుటుంబాలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: గ్రేట్ నికోబార్ ద్వీపంకు చెందిన గిరిజన నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఆదివాసీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఒక ప్రముఖ నేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న...

సిరిసిల్ల నేతన్నలపై విద్యుత్ భారాలు.. మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి వినతి

సిరిసిల్ల, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ బకాయిలు, సర్‌చార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉప ముఖ్యమంత్రి మల్లు...