Breaking News

అంబటి అనుదీప్ మరణం పై విచారణ జరపాలి

కుట్ర దారులను శిక్షించాలి. న్యాయం జరిగేవరకు రాష్ట్ర కాపు జే ఏ సీ పోరాటం..చందు జనార్దన్ అధ్యక్షులు చా ట్రాయ్-ఏలూరు-మార్చ్ 18 బుధవారం, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అంబటి దివ్య అనుదీప్...

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక): పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత...

ఐడీఎఫ్ దాడి.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్ హతం? ఇజ్రాయెల్ ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని తెలిపారు.అయితే...

నూతన మాకాల గోపాలం సేవా సమితి ప్రారంభం…!

విజయవాడ. మార్చి 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాకాల సూర్యనారాయణ భవన్లో నూతన మాకాల గోపాలం సేవా సమితి' ప్రారంభం జరుగుతుందని సంస్థ కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ...

మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. భవ్య పథకం, ప్రత్తికి MSP, FCRA బిల్లుకు గ్రీన్ సిగ్నల్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవ్య పథకానికి ఆమోదం భారత్ పారిశ్రామిక అభివృద్ధి పథకం (భవ్య)కు కేబినెట్...

కమిన్స్ గాయం.. కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం ఆయన కోలుకునే దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో: ఇషాన్...

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు: నారా లోకేష్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా విడుదల అవుతున్న ఈ...

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

మేరా యువ భారత్ - నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్ యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ):...

ఎండుతున్న పంటలు, రైతుల నిరసన

పూర్తిస్థాయిలో సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలి. కోదాడ, మార్చ్18 (నేటి తెలుగు పత్రిక): సాగునీరు అందక చివరి భూముల్లో వానాకాలం వరిపంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం...

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న హెడ్ కానిస్టేబుల్….!

విజయవాడ. మార్చి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పోలీసు శాఖ నందు అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకి తభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర...