భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మే 05, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు....
