Breaking News

గుంటూరు ఛానల్‌పై వైసీపీ నిర్లక్ష్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పూర్తిగా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రత్తిపాడు ప్రాంతానికి కీలకమైన ఈ ఛానల్‌లో నీటి ప్రవాహం లేక...

ఆకివీడు రామాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటిషన్ కొట్టివేత

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో గత...

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆరు దుకాణాలు దగ్ధం

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా...

బెంగాల్ తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు: పీవీఎన్ మాధవ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా విజయోత్సవాలు జరుపుకున్నాయి. విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు...

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మే 05, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు....

బెంగాల్‌లో మజ్లిస్‌కు గట్టి ఎదురుదెబ్బ

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు ఆశించిన ఫలితాలు రాలేదు. పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఆ...

బెంగాల్ ఫలితాల ప్రభావంతో తెలంగాణలోనూ అధికారం సాధిస్తాం: బీజేపీ నేతల ధీమా

మే 05, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయని, ఆ ప్రభావం తెలంగాణలోనూ బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...

డబుల్ ఇంజిన్‌తోనే అభివృద్ధి వేగం: మంత్రి కొల్లు రవీంద్ర

మే 05, (నేటి తెలుగు పత్రిక): తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో “డబుల్ ఇంజిన్ సర్కార్” అంశం మరోసారి రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కీలక...

మోదీ సభకు బీజేపీ జోరు ప్రచారం.. తార్నాకలో వాల్ రైటింగ్ హల్‌చల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రచారం ఉద్ధృతమైంది. ఈ క్రమంలో తార్నాకలో నిర్వహించిన...

విద్యుత్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు, భద్రాద్రి మరియు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం...