Breaking News

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్,...

‘ధురంధర్ 2’పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్. ఎస్. రాజమౌళి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన...

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ ను ప్రత్యేక...

తిరుమలలో సీఎం అయినా సాధారణ దర్శనానికే ప్రాధాన్యం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమలలో తన సరళతను మరోసారి చాటుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి మహాద్వార దర్శనం అవకాశం ఉన్నప్పటికీ, దేవుని ముందు అందరూ...

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం మరియు అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.కేంద్ర ప్రభుత్వ...

ముస్లిం సోదర సోదరీమణులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన 'ఈద్-ఉల్-ఫితర్' సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభం...

పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు: చంద్ర బాబు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ పవిత్రమైన నెలలో ఉపవాసాలు, ప్రార్థనలు మనసును శుద్ధి చేసి మంచి మార్గంలో నడిపిస్తాయి. ప్రేమ,...

తెలంగాణ బడ్జెట్ 2026-27: సంక్షేమం–అభివృద్ధికి భారీ ప్రాధాన్యం… రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా – “ఇందిరమ్మ కుటుంబ భీమా” విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ + ఇంటర్‌కు మధ్యాహ్న భోజనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు రైతులకు ₹12,000 సహాయం… వ్యవసాయానికి భారీ...

జీతాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ధర్నా

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జీతాల పెంపు మరియు రాష్ట్ర ప్రభుత్వం...

కేజీబీవీ విద్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ దీపక్ కుమార్

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కేంద్రంలో చేపడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...