Breaking News

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, సముద్ర మార్గాల రవాణాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఇంధనం, వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది....

మహారాష్ట్రతో చర్చలకు సహకరిస్తాం: బండి సంజయ్

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో అనవసర ఘర్షణలు సృష్టించకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హైదరాబాద్‌లోని...

తెలంగాణను వెనక్కి నెడుతున్న ప్రభుత్వం: కేటీఆర్ విమర్శలు

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...

అమరవీరులకు సీఎం నివాళి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి A. Revanth Reddy హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లో అమరవీరుల స్మారక...

ప్రతి గింజ ధాన్యం కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు: ముఖ్యమంత్రి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ...

పిల్లలను చదివిస్తామని మాట ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్తగూడ గ్రామంలో నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి A. Revanth Reddy పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ...

వర్షాభావానికి ముందస్తు సన్నద్ధత.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): వాతావరణ శాఖ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో, కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పూర్తిగా...

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ మంగళగిరి జూన్ 01 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్...

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

విజయవాడ. జూన్ 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇంకా రాజకీ య అధికారానికి దూరం గానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ...

విశాఖలో ఎయిర్ ట్రంక్ డేటా సెంటర్ క్యాంపస్‌కు లోకేష్ ఆహ్వానం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ...