Breaking News

పవన్ సభపై కవిత హెచ్చరిక.. రాజకీయ వాతావరణం వేడెక్కింది

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న సభపై రాజకీయ వివాదం నెలకొంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల...

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌ 2026లో వరుసగా రెండోసారి టైటిల్‌ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. గత సీజన్‌ విజయానంతరం “మనం మరోసారి...

పేదల ఇంటికే సంక్షేమం.. పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గ పర్యటనలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా కలిగే ఆనందం...

పవన్ ముందుగా క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ నిర్వహించే ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న నవనిర్మాణ...

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: రామచంద్రరావు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచంద్రరావు విమర్శించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం...

వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష.. రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు, వర్షపాతం అంచనాలు, ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులు నివేదిక సమర్పించారు....

పెన్షన్ పెంపుతో వృద్ధులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ అనురాధ

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలుకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ పెంపును...

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న హోం మంత్రి అనిత

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సత్యవరం గ్రామానికి చేరుకున్న ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు...

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,728 కోట్లు విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన,...

తెలంగాణ గడ్డపైనే టీడీపీ ఆవిర్భావం: చంద్రబాబు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజల మనోభావాలను గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చారిత్రక, సాంస్కృతిక అంశాలపై...