Breaking News

తిరుపతి తొక్కిసలాట..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

తిరుపతి తొక్కిసలాట ఘటన: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా...

సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతు భరోసా మరియు ఆరు గ్యారెంటీలపై ప్రజల...

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా గురువారం రాత్రి చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede) దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం గుంటూరుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) మంచి వార్త చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు...

‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

తిరుపతి ఘటన నేపథ్యంలో ‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని ‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్...

ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ రేసు కేసు: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫార్ములా-ఈ రేసు కేసు (Formula E Race Case) విచారణలో భాగంగా తన నందినగర్ నివాసం నుంచి...

తిరుమలలో తొక్కిసలాట..కలెక్టర్ స్పందన

తిరుమలలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, నలుగురు తీవ్ర గాయాలు బుధవారం రాత్రి తిరుమలలో ఘోర ఘటన చోటుచేసుకుంది. భక్తుల గేట్లను ఒక్కసారిగా తెరవడంతో ఏర్పడిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు...

కేటీఆర్‌ నివాసానికి కవిత.. హరీశ్‌రావు మాజీ మంత్రులు

ఫార్ములా-ఈ కారు రేసు కేసు: ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు ఫార్ములా-ఈ కారు రేసు కేసులో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్‌...

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత ఆరోపణలు

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబురావు ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సీపీఐ నేత బాబురావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన...

అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి తీవ్ర స్థాయిలో...