Breaking News

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత ఆరోపణలు

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబురావు ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సీపీఐ నేత బాబురావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన...

అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి తీవ్ర స్థాయిలో...

ఇది ఓ లొట్టపీసు కేసు..ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.

"ఇదొక చిన్న విషయం.. 2001లోని ఇబ్బందులతో పోలిస్తే ఇది ఏమాత్రం కాదు" - కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్,...

సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి

సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి: వివాదాల మధ్య వినోదం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబ వివాదాలు, జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతుండగానే సంక్రాంతి వేడుకల్లో పాల్గొని కాస్తా...

ఆరోగ్యశ్రీ బకాయిలతో ఇబ్బందులు

ఆరోగ్యశ్రీ బకాయిలతో ఇబ్బందులు: ఏపీ, తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటం ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవలు అందించిన ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వాలు బకాయిలను చెల్లించకపోవడంతో ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో...

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి: వెంకయ్య నాయుడు రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలు తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి...

జేపీసీ సమావేశం ..ఒకే దేశం-ఒకే ఎన్నికలపై చర్చ

నేడు జేపీసీ సమావేశం: ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనపై చర్చ ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నేడు తన తొలి సమావేశాన్ని...

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా...

ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన ప్రభుత్వం

రైతులకు శుభవార్త: ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన వరదల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బుడమేరు నది ఉప్పొంగడంతో విజయవాడ నగరం సగభాగం...

సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం – భట్టి

స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని డిప్యూటీ సీఎం...