Breaking News

ప్రేమలో మోసం ఆరోపణలు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మబలికి మోసం చేశాడని మరో...

ఉప్పల్ మెట్రోలో బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ సమాచారం వెంటనే పోలీసులను...

అమీర్‌పేట్‌లో రూ.10 కోట్ల ట్రైనింగ్ స్కాం బయటపడింది

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ భారీ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ‘ప్లేస్‌మెంట్ హామీ’ అంటూ సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి...

ఆరోపణలపై మంగ్లీ ఆవేదన.. “నేను కూడా బాధితురాలినే”

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరు వినిపించడం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ,...

జ్యూస్ ముసుగులో విషప్రయోగం.. చిన్నారిపై చిన్నమ్మ దారుణం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన బయటపడింది. కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో చూపించేలా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అమానుష ఘటన చోటుచేసుకుంది....

చార్మినార్‌లో నగల మాయం.. భద్రతపై ఆందోళన

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నెల...

టీసీఎస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. సంచలన విషయాలు వెలుగులోకి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో చోటుచేసుకున్న మహిళా ఉద్యోగుల వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కీలక ఆధారాలను...

చేవెళ్లలో దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్‌గూడలో జరిగిన తల్లి–కూతురు మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనను పోలీసులు విచారించగా ఇది ప్రమాదం కాదని,...

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16...

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ఇప్పటికే...