Breaking News

పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు

మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు...

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన బాలుడు

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఆద్విక్‌పై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి...

మియాపూర్‌లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఒంటరితనం కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా...

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు...

వరంగల్‌లో చైన్ స్నాచర్ల హల్‌చల్.. ఒకే రోజు మూడు ఘటనలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల దుండగులు బంగారు గొలుసులు లాక్కెళ్లడం కలకలం...

డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మే 12, (నేటి తెలుగు పత్రిక): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణం కేసులో డాక్టర్ నమ్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహారం వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉందని...

చట్టం తన పని తాను చేసుకుంటుంది – ఎవరికీ ప్రత్యేక రక్షణ ఉండదు : రామచందర్‌రావు

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...

రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్.. జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని...

మహిళల భద్రతపై రాజీ లేదు: రష్మీ గౌతమ్ స్పష్టం

మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...