పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు
మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు...
