Breaking News

“భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా పెత్తనం ఎందుకు?” – ఒవైసీ ప్రశ్నలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న What India Thinks Today 2026 సదస్సులో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర...

ఓవర్సీస్ విద్యా నిధులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఓవర్సీస్ విద్యా నిధి పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం కాలంలో దళిత, గిరిజన, వెనుకబడిన...

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

కోదాడ, మార్చి24 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ...

మళ్లీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్.. పోలీసుల భారీ దాడులు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు...

రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైతు సంక్షేమానికి కీలకంగా భావిస్తున్నరైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి...

చెట్ల ముకుందాపురంలో సంపూర్ణ మద్యపాన నిషేధం!

సర్పంచ్ పొనుగోటి నరేందర్ కీలక నిర్ణయం. సూర్యాపేట, మార్చి 24. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంగ్రామాల్లో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను అరికట్టి, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో...

నేటి నుండి తనిఖీలు ఎంపీడీవో.

నడిగూడెం, మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామపంచాయతీలకు డిఆర్పీలు సర్వే చేయటం జరుగుతుందనీ, నడిగూడెం ఎంపీడీవో మన్సూర్ నాయక్ తెలిపారు.

బీ ఎస్ బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టి జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బి.ఎస్.బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ప్రారంభోత్సవంలో...

భగత్ సింగ్ – రాజగురు సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు

సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్. యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): దేశ స్వాతంత్రం కోసం ఉరి ఖంభం మెక్కిన వీరులు భగత్...

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు మెగా ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....