“భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా పెత్తనం ఎందుకు?” – ఒవైసీ ప్రశ్నలు
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న What India Thinks Today 2026 సదస్సులో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర...
