Breaking News

Live

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నట్లు రాజకీయ...

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): గండిపేట మండలం కోకాపేట కొత్త చెరువులో జరిగిన భారీ ఆక్రమణలపై హైడ్రా అధికారులు మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. 72 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో విల్లాస్,...

హైదరాబాద్ తాగునీటి సమస్యలపై మంత్రుల సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో నగర తాగునీటి సమస్యలపై మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌తో...

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

మే 26, (నేటి తెలుగు పత్రిక): మేకెదాటు డ్యామ్ నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించాలని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి...

కర్ణాటకలో సీఎం మార్పుపై ఫుల్ క్లారిటీ.. ఊహాగానాలకు కాంగ్రెస్ చెక్

మే 26, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని తెలిపారు. సిద్దరామయ్య, డీకే...

రూ.1000 కోట్ల భూకుంభకోణం జరిగిందన్న హరీశ్ రావు

మే 26, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌లో రూ.1000 కోట్ల విలువైన 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు భారీ కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత టి హరీశ్...

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): తన తండ్రి వైఎస్సార్‌, తాత రాజారెడ్డి దుర్మార్గులే అయితే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎందుకు విచారణ జరపలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ లోకంలో లేని వారిపై...

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా ప్రాథమిక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై...

నిజామాబాద్ హైవేపై భయానక ప్రమాదం.. 12 వాహనాలు ఢీకొని పలువురికి గాయాలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం చంద్రయాన్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపై నిలిపివేయగా, వెనుక...

Breaking News