Breaking News

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

మే 26, (నేటి తెలుగు పత్రిక): మేకెదాటు డ్యామ్ నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించాలని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు. కావేరి ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులను ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఇదే అంశంపై విజయ్ త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

కర్ణాటకలో సీఎం మార్పుపై ఫుల్ క్లారిటీ.. ఊహాగానాలకు కాంగ్రెస్ చెక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *