హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై మరో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ వారం రిజల్ట్స్ వస్తాయని భావించిన విద్యార్థులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.తాజా...
హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్తో కలిసి...
ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్పై హీరోయిన్ త్రిష సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని హాస్యంగా తిప్పికొట్టారు.“సినిమాలకు గుడ్బై చెప్పేశానట.. కోటీశ్వరుడిని పెళ్లి...
నడిగూడెం ,ఏప్రిల్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు సైదయ్య సతీమణి, ఐద్వా నాయకురాలు కన్నెబోయిన విజయ గుండెపోటుతో మృతిచెందడంతో వారి మృతదేహానికి...
హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారాహిల్స్లోని వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆయన...
ఆదిలాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా...
రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని...
ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతి రాజధాని హోదాపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పడింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో అమరావతికి చట్టబద్ధ గుర్తింపు...
ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారిక చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గెజిట్ ప్రకారం,...
మార్కాపురం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక, (మంగళవారం): గత నెల 20 వ తేదీ హత్యకు గురైన సంకుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఏపి కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ కాపు...