Breaking News

Live

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే నెల నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.కంపెనీ...

నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నల్లగొండలోని ఓ స్కూల్ ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్‌ వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సీటు...

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే దేశం వీడాలని సూచన

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా దేశం...

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విద్యుత్ శాఖ సరికొత్త స్మార్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు స్పాట్ బిల్లింగ్...

మద్యం మత్తులో వేగం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను బలిగొట్టింది.అదుపుతప్పిన కారు ముందుగా రోడ్డుపై...

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలోనా..? నటి సమ్రీన్ కౌర్‌తో డేటింగ్ ప్రచారం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫోటోతో ప్రేమలో ఉన్నారనే...

అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్.. అట్లీ మూవీకి ‘రాకా’ టైటిల్ ప్రకటింపు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన.. ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ ఘనంగా

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకార సమావేశం ఘనంగా జరిగింది. డీసీసీ...

రాష్ట్రంలో ఉపాధి సృష్టిపై ఫోకస్.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించారుఉండవల్లిలో...

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించి పేదల పొట్ట కొడుతున్నారు పేదల పొట్టే కొట్టేలా కేంద్రం వ్యవహరిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? మోడీతో...

Breaking News