Breaking News

Live

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోడాం నుంచి ఇంటికి మంటలు వ్యాప్తి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్, తుక్కు, రసాయనాలు నిల్వ ఉంచిన గోడాంలో మొదలైన మంటలు సమీపంలోని రెండంతస్తుల ఇంటికి వ్యాపించాయి.గోడాంలో ఉన్న దహనశీల...

జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీకి సిద్ధం.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇందుకోసం కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీకి...

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి.. సేవాస్ఫూర్తిని స్మరించిన నారా లోకేష్

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను నారా లోకేష్ స్మరించారు. అర్ధశతాబ్దం క్రితం తెలుగు నేలపై...

వెంకట రాంబాబు కు ఘనంగా వీడ్కోలు

కరీంనగర్, ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: జిల్లా యువజన అధికారిగా వెంకట రాంబాబు విశేష సేవలు అందించారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నెహ్రూ యువజన కేంద్రంలో కరీంనగర్ జిల్లా...

తెలంగాణ జాగృతిలో రంజిత్ చేరిక.. ఏప్రిల్ 25తో కొత్త రాజకీయాలకు నాంది: కవిత

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత...

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి శ్రీ మతి వంగలపూడి అనిత

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 9, (నేటి తెలుగు పత్రిక): స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు మన రాష్ట్ర గౌరవనీయులైన హోం మంత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రి...

ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ వేడుకల్లో జెండా ఆవిష్కరణ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ జెండాను ఆవిష్కరించారు.రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి...

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. కీలక పోటీ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగిస్తున్నారు.ఈ ఎన్నికల్లో...

డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. భర్తకు బెయిల్ నిరాకరణ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగళూరులో సంచలనం రేపిన డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త మహేందర్ రెడ్డికి కోర్టు...

సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. మత్స్యకారుల సమస్యలపై చర్చ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక...

Breaking News