Breaking News

జూన్‌ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వితంతువులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్‌ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం...

యంగ్ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్?

మే 17, (నేటి తెలుగు పత్రిక): శ్రీలీల డేటింగ్‌పై సోషల్ మీడియాలో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. తిలక్ వర్మతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తెలుగు...

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి: కిషన్‌రెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష (SIR) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో వ్యక్తికి ఒక్క...

భగీరథ్ కేసు రాష్ట్ర పోలీసుల పరిధిలోనే.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భగీరథ్ ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల...

బండి భగీరథ్ కేసులో జడ్జిపై ట్రోలింగ్.. సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వైరల్ కావడం కలకలం...

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న కేసులు, మరణాల నేపథ్యంలో...

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

మే 17, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.కృష్ణా,...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణె లెక్చరర్ అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ...

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. వాహనదారులకు మరో షాక్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా పెంపు...

పార్టీ పెట్టి ఉంటే గెలిచేవాడిని.. ఇక రాజకీయాల్లోకి రాను: రజనీకాంత్

మే 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ స్థాపించి ఉంటే కచ్చితంగా విజయం...