జూన్ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు
మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో వితంతువులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం...
